ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’పై 4 వారాల్లో నివేదిక ఇవ్వండి

ABN, First Publish Date - 2021-10-21T10:11:30+05:30

ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎస్‌ సోమేశ్‌ను ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌ హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ధరణిలో సమస్యలతో తెలంగాణ వ్యాప్తంగా రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. ధరణి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. దీంతో ధరణిలో సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు, పోర్టల్‌ అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎ్‌సను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. 

Updated Date - 2021-10-21T10:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising