ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.45కు తగ్గింపు

ABN, First Publish Date - 2021-05-11T09:46:09+05:30

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఫేజ్‌-2లో 12వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి సోలార్‌ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఫేజ్‌-2లో 12వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి సోలార్‌ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ స్కీమ్‌లో మార్పులు చేసింది. రూ.2.80 ఉన్న యూనిట్‌ ధరను రూ.2.45లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీపీసీ, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయి. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే వాళ్లకు ఒక్కో మెగావాట్‌కు రూ.70లక్షల రాయితీ ఉండగా దాన్ని రూ.55లక్షలకు తగ్గించారు.  

Updated Date - 2021-05-11T09:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising