ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ ట్రాప్‌లో ఆర్డీవో

ABN, First Publish Date - 2021-11-30T23:24:13+05:30

ఏసీబీ వలలో భారీ అవినీతి చేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: ఏసీబీ వలలో భారీ అవినీతి చేప చిక్కింది. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్డీఓ దొరికిపోయాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్ గైక్వాడ్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయలను తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఆర్డీఓను ఏసీబీ పట్టుకుంది. చేసిన పనులకు బిల్లులు చెలించేందుకు  కొన్నిరోజులుగా కాంట్రాక్టర్‌ను ఆర్డీఓ ఇబ్బందులు పెడుతున్నాడు. పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడుతానని ఆర్డీఓ స్పష్టం చేశాడు. దీంతో అంత లంచం ఇచ్చుకోలేక ఏసీబీని కాంట్రాక్టర్ ఆశ్రయించాడు.  



Updated Date - 2021-11-30T23:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising