ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది రాజ్యాంగంపైనే దాడి: రావుల

ABN, First Publish Date - 2021-10-21T10:07:11+05:30

‘‘చంద్రబాబును మెప్పించాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబును మెప్పించాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి. అదే వైసీపీ నాయకుడిని మెప్పించాలంటే ప్రతిపక్షాల నేతలు, కార్యాలయాలపై దాడులు చేయాలేమో!’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అమరావతిలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ పాల్పడిన దుశ్చర్యను ఏ భాషలో ఖండించాలో కూడా తెలియట్లేదని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి కేవలం టీడీపీపై దాడి కాదని, ప్రజలు, రాజ్యాంగం, భావప్రకటన స్వేచ్ఛలపై అని వ్యాఖ్యానించారు. ఇక్కడి ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2021-10-21T10:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising