ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-22T05:22:43+05:30

పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ: కడుపునొప్పి భరించలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ఐనాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంగిని నర్సింహులు, ఎల్లమ్మల కూతురు అంజమ్మ(17) కులకచర్ల మండలం కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. గత కొద్దిరోజులుగా అంజమ్మ కడుపునొప్పితో బాధపడుతోంది.ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహార మందుతాగింది. గమనించిన కుటుంబసభ్యులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలు మృతురాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు గురువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

Updated Date - 2021-10-22T05:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising