ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంట్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-05-07T05:51:30+05:30

కరెంట్‌ షాక్‌తో కార్మికుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం: వరికోత యంత్రంపై వడ్లు పడుతున్న సమయంలో విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తి అక్కడిక్కడే మృత్యువాతపడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన వీరముత్తు వీరన్‌ తన హార్వెస్టర్‌తో పోచారంలో ఓ పొలంలో వరికోస్తున్నారు. అదే యంత్రంపై పనిచేసే మనివేల్‌(29) యంత్రంపై కూర్చుని వడ్లు పడుతున్నాడు. అదే సమయంలో వీరముత్తు వీరన్‌ యంత్రాన్ని రివర్స్‌ చేసిన సమయంలో పైన ఉన్న 11కేవీ వైర్లు మనివేల్‌ మెడకు తగిలి షాక్‌ కొట్టి మృతిచెందాడు. నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2021-05-07T05:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising