ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-11-27T05:16:50+05:30

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన దౌల్తాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా బీదర్‌ గేటు గ్రామానికి చెందిన ఉషేనమ్మ(28)కు ఏడాది క్రితం దౌల్తాబాద్‌కు చెందిన భీమప్పతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఇటీవలే తల్లిగారింటి నుంచి దౌల్తాబాద్‌కు వచ్చింది. గురువారం రాత్రి బహిర్భూమికి అని వెళ్లింది. ఆమె ఎంతకూ రాకపోవడంతో కుటుంబీకులు వెతకినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం గ్రామ శివారులో ఉషేనమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఉషేనమ్మ తల్లి ఆశమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేశామని ఏఎస్సై బాలకిషన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-27T05:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising