ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-07-26T05:20:40+05:30

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం

ఆర్థికసాయం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ: ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుర్వ శ్రీశైలం కుటుంబాన్ని, అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించి రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికి అండగా ఉంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌గౌడ్‌, హన్మంతు, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising