ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vikarabad: నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు

ABN, First Publish Date - 2021-12-20T14:42:13+05:30

జిల్లాలోని పూడూరు మండలం సిరిగాయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం సిరిగాయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  అంకర్ కంపెనీ విక్టర్ బిజి 2 పత్తి విత్తనాలు వాడమంటూ రైతులను ఫర్టిలైజర్ షాపు యజమాని  ప్రోత్సహించాడు. నమ్మిన రైతులు పత్తి విత్తనాలను వాడారు. అయితే ఐదు నెలలుగా పత్తి పంట చేతికి రాకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపుగా పెరిగినా పూత కాత ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని... తమను ఆదుకోవాలని  రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-12-20T14:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising