ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు వాహనాలు ఢీ.. వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-11-06T05:01:18+05:30

రెండు వాహనాలు ఢీ.. వ్యక్తి దుర్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్టు ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు. నందిగామ మండలం చేగూరుకు చెందిన వరుణ్‌(20), రాజేశ్‌ (20) బుల్లెట్‌ బండిపై షాద్‌నగర్‌ వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆస్పత్రి సమీపంలో హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చిన స్కూటీ ఢీ కొంది. దీంతో వరుణ్‌ మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వరుణ్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-06T05:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising