టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడికి నివాళి
ABN, First Publish Date - 2021-10-23T04:54:15+05:30
టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడికి నివాళి
వికారాబాద్ రూరల్: మండలంలోని గొట్టిముక్ల గ్రామ కమిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గురువారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండల పార్టీ నాయకులతో కలిసి ఆంజనేయులు ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-10-23T04:54:15+05:30 IST