ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడుచింతలపల్లికి బయల్దేరిన Revanth reddy

ABN, First Publish Date - 2021-08-24T18:01:54+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లికి బయల్దేరి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లికి బయల్దేరి వెళ్లారు. ముందుగా శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి దీక్ష ప్రారంభంకానుంది. మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరుగనుంది. రెండు రోజుల పాటు రేవంత్  దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు టీపీసీసీ చీఫ్ దీక్షను విరమించనునున్నారు.  రేవంత్‌తో పాటు  కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు.

Updated Date - 2021-08-24T18:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising