ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ అమలు హర్షణీయం

ABN, First Publish Date - 2021-12-07T05:32:10+05:30

పీఆర్సీ అమలు హర్షణీయం

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఆశా కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నూతన పీఆర్సీ అమలు చేయడం హర్షణీయమని మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, ఆశా కా ర్యకర్తలు అన్నారు. సోమవారం ఐబీలో సీఎం కేసీఆ ర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ తమ కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు  ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising