ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే చొరవతో గోదాంలకు చేరిన ధాన్యం

ABN, First Publish Date - 2021-06-18T05:23:23+05:30

ఎమ్మెల్యే చొరవతో గోదాంలకు చేరిన ధాన్యం

చంద్రకల్‌లోని గోదాంలో వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భీములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌ : ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చొరవతో రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తున్నామని మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ భీములు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రకల్‌, దౌల్తాబాద్‌ మహిళా సమాఖ్య ఆవరణలో గల గోదాంలను ఆయన పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయనవెంట టీఆర్‌ఎస్‌ నాయకులు టీటీ రాములు, ఏపీయం శ్రీనివాస్‌, సీసీలు హరినారాయణ, రైతులు ఉన్నారు.

Updated Date - 2021-06-18T05:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising