ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతచెట్లు ధ్యంసం చేసిన వ్యక్తిపై కేసు

ABN, First Publish Date - 2021-05-11T05:25:42+05:30

ఈతచెట్లు ధ్యంసం చేసిన వ్యక్తిపై కేసు

పెద్దమంగళారంలో ధ్వంసం చేసిన ఈత చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌: ఈతచెట్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై చేవెళ్ల ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఈత చెట్లు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బేగరి అంజయ్య ఇటీవల ప్రభుత్వ భూమి చదును చేశారు. ఈ క్రమంలో భూమిలోని ఈత చెట్లను ధ్వంసం చేశాడు, సోమవారం గీత కార్మికులు గమనించి చేవెళ్ల ఎక్సైజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎక్సైజ్‌ పోలీసులు మొత్తం 48 చెట్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు చేవెళ్ల ఎక్సైజ్‌ సీఐ రాకేష్‌ తెలిపారు.

Updated Date - 2021-05-11T05:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising