ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:59:10+05:30

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

ఎద్దు కళేబరం వద్ద రైతు లక్ష్మయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట: కాకూనూర్‌లో కరెంట్‌ షాక్‌కు గురై ఎద్దు మృ త్యువా త పడింది. ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మేత మేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై గ్రామానికి చెందిన సొంటె లక్ష్మయ్య ఎద్దు మృత్యువాత పడింది. దీని విలువ రూ.60వేలు ఉంటుందని రైతు తెలిపాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఆ రైతు ఎద్దు మృతితో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని లక్ష్మయ్య అధికారులను వేడుకుంటున్నాడు.

Updated Date - 2021-10-20T04:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising