ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-12-31T04:07:04+05:30

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

రైతులను చెదర గొడుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూరు: మీర్జాపూర్‌లో ఎస్‌ఆర్‌మినరల్స్‌ మైనింగ్‌కు కేటాయించిన భూమిపై గురువారం మైనింగ్‌ ఏడీ సాంబశివుడు, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. కాగా ఆ గ్రామపరిధిలోని సర్వే నెం.41లో మొత్తం 166 ఎకరాల భూమి ఉంది. అందులో 26 ఎకరాలు మైనింగ్‌కు కేటాయించారు. మిగతా భూమిని అసైన్డ్‌ కింద రైతులకు ఇచ్చారు. ఈ భూములకు చెందిన పది మంది రైతులు సర్వే నెంబర్లు కలిగి ఉన్నా  ఇప్పటి వరకు హద్దులను చూపలేదు. దీంతో  తమకు కేటాయించిన భూములకు చెందిన హద్దులను చూపిన తర్వాతే మిగతా భూమిని మైనింగ్‌కు కేటాయించాలని, రైతులు తమ అభిప్రాయాలను అధికారులకు విన్నవించారు.   ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఎన్‌జీవోలకు మైనింగ్‌ సిబ్బంది డబ్బులు అందజేస్తున్న క్రమంలో కొందరూడబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వెంకటరామయ్య, ఎస్సై శ్రీశైలం పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T04:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising