ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నెన్నో వర్ణాలు..

ABN, First Publish Date - 2021-02-07T05:18:04+05:30

సూర్యాస్తమయం సమయంలో భానుడు సప్త రంగులను

ఇబ్రహీంపట్నంలో ఆకాశంలో సూర్యకిరణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాస్తమయం సమయంలో భానుడు సప్త రంగులను ఆకాశంలో ఆవిష్కృతం చేసి కనువిందు చేస్తుంటాడు. వివిధ వర్ణాలను వెదజల్లుతూ.. ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్య పరుస్తుంటాడు. అలాంటి దృశ్యాలు శనివారం సాయంత్రం  ఇబ్రహీంపట్నం, చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో కనిపించాయి. ఆకాశంలో దర్శనమిచ్చిన పలు రంగుల కిరణాలను చూసి ప్రజలు సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. పలువురు తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించి ఆనందించారు. 

- ఇబ్రహీంపట్న రూరల్‌, చేవెళ్ల



Updated Date - 2021-02-07T05:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising