ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి

ABN, First Publish Date - 2021-01-22T05:56:00+05:30

విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి

పాఠశాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ 


వికారాబాద్‌: పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సూచించారు. వికారాబాద్‌ పట్టణ పరిధి ఆలంపల్లిలోని ఉర్దూ మీడియం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  గురువారం పర్యటించి పాఠశాల శుభ్రత, మౌలిక వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను పంపే విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయమని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, పావని, కిరణ్‌, అనంత్‌రెడ్డి, ఎంఈవో బాబుసింగ్‌, నాయకులు చిగుళ్లపల్లి రమేష్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సురే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

కులకచర్ల/బొంరాస్‌పేట్‌: కలకచర్ల బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రవీందర్‌గౌడ్‌గురువారం పాఠశాలలోని తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులు నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వంట తయారి ఏజెన్సీలతో మాట్లాడామని తెలిపారు.  బొంరా్‌సపేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు శానిటైజేషన్‌ చేయించాలని మండల విద్యాధికారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొవిడ్‌-19 నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Updated Date - 2021-01-22T05:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising