ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి గుంతలో మునిగి విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-01-17T04:45:31+05:30

నీటి గుంతలో మునిగి విద్యార్థి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొంరా్‌సపేట్‌: నీటి గుం తలో పడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బొంరా్‌సపేట్‌ మండలం బొట్లవాని తండాలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన రాహుల్‌ (18) శనివారం ఉదయం తన పొలానికి సమీపంలో తవ్విన చేపల గుంతలో పైపులను తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ఈత రాకపోవడంతో దానిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండా యువకులు అక్కడికి చేరుకోగా అప్పటికే రాహుల్‌ మృతి చెందాడు. మృతుడు రాహుల్‌ పరిగి పట్ట ణంలోని విజ్ఞాన్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Updated Date - 2021-01-17T04:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising