ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట విద్యార్థిని

ABN, First Publish Date - 2021-01-17T04:48:37+05:30

ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట విద్యార్థిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట: ప్రతీ సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట జడ్పీ పాఠశాల విద్యార్థిని మైత్రి ఎంపికైనట్టు హెచ్‌ఎం రసూల్‌ శనివారం తెలిపారు. 2019-20కి గాను రాష్ట్రస్థాయి పోటీలకు మైత్రి రూపొందించిన హోమ్‌ సెక్యూరిటీ డివైజ్‌ ఎంపికైందన్నారు. మైత్రికి ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ మహేందర్‌రెడ్డి సహకారం అందించారన్నారు. ఆన్‌లైన్‌ ద్వార పోటీలు నిర్వహించారన్నారు. మైత్రికి సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటయ్య, టీచర్లు అభినందనలు తెలిపారు.


Updated Date - 2021-01-17T04:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising