ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-11-29T05:26:42+05:30

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఐ రఘుకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌: మద్యంతాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తప్పవని ఆమనగల్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ అన్నారు. మండలంలోని టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ఐస్‌ఐ రఘుకుమార్‌ ఆధ్వర్యంలో డ్రంకెస్‌డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 25మందిని, లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని రఘుకుమార్‌ కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌నాయక్‌, సిబ్బంది సురేందర్‌, ఖలీం, సురేష్‌, మురళి, నర్సింహ, నజీర్‌, శబరి, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T05:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising