ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2021-11-21T05:50:25+05:30

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

కంది పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట: సుందరాపురంలో రైతులు సాగుచేసిన తెలంగాణ సీడ్స్‌ ఉజ్వల(పీఆర్‌జీ-176) కంది రకంలో పూత, కాత లేని పైరును శనివారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. కందిలో గొడ్డు తెగులు సోకిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.నివేదిక అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఏడీఏ రాజరాత్నం, ఎంఏవో శిరీష, అర్చన, శ్రీధర్‌, షీలా, నీలిమా, సాయి కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T05:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising