ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-03-03T05:41:51+05:30

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: పరిగి ఆర్టీసి డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న రంగంపల్లి గ్రామానికి చెందిన కిష్టమోని సత్తయ్య మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. డిపోలో విధులు ముగించుకుని తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా రూఫ్‌ఖాన్‌పేట్‌ శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొట్టింది. దీంతో సత్తయ్య తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కొడుకులు, భార్య ఉన్నారు. డీఎం బద్రినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-03T05:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising