ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసిగండి ఆలయానికి రూ.36.21లక్షల ఆదాయం

ABN, First Publish Date - 2021-03-25T04:40:06+05:30

మైసిగండి ఆలయానికి రూ.36.21లక్షల ఆదాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌: మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం 2021-22 సంవత్సరానికి గాను  కొబ్బరికాయల విక్రయ, వాహన పూజ రుసుముల వసూళ్లు, తలనీలాల వేలం నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవోలు స్నేహలత, నరేందర్‌ల పర్యవేక్షణలో వేలం కొనసాగింది. కొబ్బరికాయల విక్రయాన్ని మైసిగండికి చెందిన రామావత్‌ లక్ష్మణ్‌ రూ.25లక్షల61వేల500లకు దక్కించుకున్నారు. వాహన పూజ రుసుము వసూళ్ల వేలానికి 7 మంది పోటీపడగా మైసిగండికి చెందిన కేతావత్‌ శివరామ్‌నాయక్‌ రూ.10లక్షల60వేలకు కైవసం చేసుకున్నారు. తలనీలాల వేలానికి ఎవరూ రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో స్నేహలత ప్రకటించారు. 

Updated Date - 2021-03-25T04:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising