ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: సాయిబాబా ఆలయంలో చోరీ

ABN, First Publish Date - 2021-12-29T15:18:36+05:30

జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా ఆలయంలో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా ఆలయంలో చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి సుమారు 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి ఉదయం వచ్చి చూసేసరికి ఆలయ ద్వారం తీసి, హుండీ పగులగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-29T15:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising