ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: భార్య చనిపోవడంతో కొడుకులు పట్టించుకోవడం లేదంటూ...

ABN, First Publish Date - 2021-12-13T13:25:28+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదర్‌గూడ గుమ్మకొండ కాలనీలో రాంబాబు అనే వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదర్‌గూడ గుమ్మకొండ కాలనీలో రాంబాబు అనే వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని సేవించి రాంబాబు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య చనిపోయిన తరువాత తన కొడుకులు సరిగ్గా చూడడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-13T13:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising