ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2021-10-27T13:58:45+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీ‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీ‌లో  ఓ ఇంట్లో చోరీ జరిగింది. శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి  ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు లక్షన్నర రూపాయల నగదును దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఈ ఘటనపై బాధితురాలు రాజేంద్రనగర్ పొలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవి ఫూటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత నెల రోజులుగా బాధితురాలు శ్రీదేవి ఇంట్లో లేదు. కంటి ఆపరేషన్ నిమిత్తం అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. 

Updated Date - 2021-10-27T13:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising