ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: తల్లితో పాటు ఇద్దరు చిన్నారుల మిస్సింగ్

ABN, First Publish Date - 2021-10-25T15:03:24+05:30

జిల్లాలోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎమ్‌ఎమ్ పహాడిలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎమ్‌ఎమ్‌పహాడిలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. నిన్న మధ్యాహ్నం  తల్లి అమ్రీన్.. తన పిల్లలు అక్షబేగం, అజా బేగంలతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లారు. కాగా సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త అబ్రార్ సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశారు. చుట్టూ పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అబ్రార్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-25T15:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising