ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ శివారులో విషాదం

ABN, First Publish Date - 2021-01-16T19:18:11+05:30

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగ దూడలు సజీవ దహనమయ్యాయి. కుంటుంబాన్ని పోషిస్తున్న గేదలు మృతి చెందడంతో  కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-16T19:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising