ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూవివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు

ABN, First Publish Date - 2021-03-05T18:17:37+05:30

జిల్లాలోని శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో సొంత అన్నని తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.  భూ వివాదంలో సొంత అన్నని తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు.  గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య(50), తమ్ముడు పాండు రాజుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం భూమి మధ్య గొడవ జరుగుతుండగా యాదయ్యపై పాండు.. శ్రీనివాసులు కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నిందితులు లొంగిపోయారు.

Updated Date - 2021-03-05T18:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising