ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగులో ఉన్న దళితులకు పట్టాలివ్వాలి

ABN, First Publish Date - 2021-07-27T04:33:50+05:30

సాగులో ఉన్న దళితులకు పట్టాలివ్వాలి

ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: సాగులో ఉన్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ అన్నారు. సోమవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం  ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధారూరు మండలం కెరెళ్లి గ్రామంలోని 39, 40 సర్వేనంబర్లలోని 75 ఎకరాల భూమిలో సుమారు వందేళ్లులుగా దళితులు, బలహీన వర్గాల ప్రజలు సాగులో ఉన్నారని, వారికి కొత్త పాస్‌పుస్తకాలు లేవని అన్నారు. కొత్తపా్‌సపుస్తకాలు ఇచ్చి కెరెళ్లి, ఎబ్బనూరు, జిన్నారం రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రాజు, రవి, శ్రీనివాస్‌, మల్లయ్య, హనుమయ్య, నర్సింలు, అంజయ్య, రాములు, వెంటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising