ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాన్ని సందర్శించిన మురళీధర్‌రావు

ABN, First Publish Date - 2021-03-09T05:58:45+05:30

ఆలయాన్ని సందర్శించిన మురళీధర్‌రావు

పూజల్లో పాల్గొన్న మురళీధర్‌రావు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌: బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు సోమవారం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. మైసమ్మ దేవతకు మురళీధర్‌రావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎ.వీరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంరెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షుడు మన్యనాయక్‌, నాయకులు దోనాదుల మహేశ్‌, రెడ్యనాయక్‌, సాయిలాల్‌, బల్వంత్‌రెడ్డి, జంగం వెంకటేశ్‌, భగీరథ్‌, సాయిప్రభు, కర్నాకర్‌, కుమార్‌, రామచంద్రి, శ్రీశైలం, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising