ఆలయాన్ని సందర్శించిన మురళీధర్రావు
ABN, First Publish Date - 2021-03-09T05:58:45+05:30
ఆలయాన్ని సందర్శించిన మురళీధర్రావు
కడ్తాల్: బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు సోమవారం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. మైసమ్మ దేవతకు మురళీధర్రావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎ.వీరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంరెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షుడు మన్యనాయక్, నాయకులు దోనాదుల మహేశ్, రెడ్యనాయక్, సాయిలాల్, బల్వంత్రెడ్డి, జంగం వెంకటేశ్, భగీరథ్, సాయిప్రభు, కర్నాకర్, కుమార్, రామచంద్రి, శ్రీశైలం, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-09T05:58:45+05:30 IST