ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viakarabad: డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-11T18:49:10+05:30

జిల్లాలో డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: జిల్లాలో డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభమైంది. అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందుల సరఫరా కోసం మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కై ప్రాజెక్ట్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబిత, అధికారులు పాల్గొన్నారు. సమారు 40 కిలోమీటర్ల వరకు  డ్రోన్లు ప్రయాణించనున్నాయి. ఒక్కో డ్రోన్‌లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంది. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో డ్రోన్‌ ప్రయాణించనుంది. 

Updated Date - 2021-09-11T18:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising