ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాడంబరంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ABN, First Publish Date - 2021-05-09T05:26:01+05:30

నిరాడంబరంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి దంపతులు 

కీసర: సంకల్పసిద్ధిగా పేరుగాంచిన చీర్యాల్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 13వ వార్షికోత్సవాలు శనివారం నిరాడంబంరంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు విచ్చేసి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ చైర్మన్‌ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్‌లు మంత్రి మల్లారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising