ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలను కలిసిన మేడ్చల్‌ బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2021-06-13T05:30:00+05:30

ఈటలను కలిసిన మేడ్చల్‌ బీజేపీ నేతలు

ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ : రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మేడ్చల్‌ బీజేపీ నేతలు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, కృష్ణాగౌడ్‌, తదితరులు ఈటల రాజేందర్‌ను కలిసి, శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising