ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేష్‌

ABN, First Publish Date - 2021-10-29T04:49:18+05:30

ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేష్‌

విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 


పరిగి: పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేషుగ్గా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం పరిగి మునిసిపల్‌ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కె.మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి విద్యార్థినులతో ముచ్చటించారు. లాక్‌డౌన్‌ అనంతరం ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, తదితర ఆంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-10-29T04:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising