ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేగేటును ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-06-18T05:36:08+05:30

రైల్వేగేటును ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రానికి చెందిన పబ్బె జయరాజ్‌ (27) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న తన భార్యను చూసేందుకు బైక్‌పై వెళుతుండగా మర్పల్లి రైల్వేగేటు వద్ద గేటును ఢీ కొట్టాడు. దీంతో తలకు, ఛాతికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడని మర్పల్లి ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-06-18T05:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising