ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించిన జడ్పీచైర్‌పర్సన్‌

ABN, First Publish Date - 2021-04-24T04:52:49+05:30

కరోనాను జయించిన జడ్పీచైర్‌పర్సన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో సునీతారెడ్డి ఈనెల 9వ తేదీన కొవిడ్‌ పరీక్ష చేసుకోవడంతో పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె కరోనాను జయించి రికవరీ అయ్యారు. తన ఆరోగ్యం కోసం పూజలు చేసిన, ఆరా తీసిన అభిమానులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-04-24T04:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising