ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

207 మందికి కృత్రిమ అవయవాల అమరిక

ABN, First Publish Date - 2021-12-09T04:55:04+05:30

207 మందికి కృత్రిమ అవయవాల అమరిక

కృత్రిమ కాళ్లు అమర్చుకున్న దివ్యాంగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: మార్వాడీ యువమంచ్‌ తాండూరు ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న కృత్రిమ అవయవాల అమరిక, కాలిఫర్‌ శిబిరం బుధవారం ముగిసింది. ఈ శిబిరంలో 190మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి కొలతలు తీసుకొని కృత్రిమ కాళ్లు అమర్చారు. కాలిఫర్లకు 9, 10 తేదీల్లో అమర్చుతామని శిబిరం చైర్మన్‌ సునిల్‌ సార్డా తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సొంత ఖర్చులతో కొందరిని క్యాంప్‌నకు పంపించి నిర్వాహకులకు ఫోన్‌ చేశారని క్యాంప్‌ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సన్నీ అగర్వాల్‌, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising