ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా మట్టి తరలింపు.. సర్పంచ్‌పై కేసు

ABN, First Publish Date - 2021-04-24T04:15:52+05:30

అక్రమంగా మట్టి తరలింపు.. సర్పంచ్‌పై కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ: అప్పారెడ్డిగూడ చెరువు నుంచి సర్పంచ్‌ జేకే నర్సింలు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని రెవెన్యూ అధికారి సుధ ఉత్తర్వులు జారీ చేయడంతో వీఆర్‌ఏ క్రిష్ణయ్య ఫిర్యాదు మేరకు నందిగామ పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. సర్పంచ్‌ నర్సింలుతోపాటు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు నరేష్‌, మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు. అయితే గ్రామాభివృద్ధి కోసం మట్టిని తరలిస్తుంటే.. తనపై కొందరు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-24T04:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising