ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదమ్మ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

ABN, First Publish Date - 2021-11-30T05:09:41+05:30

ఈదమ్మ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

ఈదమ్మ ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: ఓ దేవాయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 89లో ఉన్న ఈదమ్మ ఆలయలంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన లి ంగం వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భూమి యజమాని రహింపటేల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-11-30T05:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising