ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీలకు పాల్పడిన నలుగురి రిమాండ్‌

ABN, First Publish Date - 2021-05-11T05:18:58+05:30

చోరీలకు పాల్పడిన నలుగురి రిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌, సాతంరాయి గ్రామాల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిచారు. పోలీసులు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. గగన్‌పహాడ్‌, సాతంరాయి గ్రామాల్లో ఉండే గణేశ్‌, రాజు, నల్లూరి అఖిల్‌, ఎర్రోల్ల ఉదయ్‌కుమార్‌, గణేశ్‌ తమ రోడ్డుపక్కన పార్క్‌ చేసిన లారీల డ్రైవర్లు, క్లీనర్లను బెదిరించి డబ్బులు లాక్కొని పారిపోయేవారు. వీరు ఇటీవల ఓ లారీడ్రైవర్‌ను బెదిరించి వెయ్యిరూపాయలు లాక్కొని పోగా డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ నలుగురినీ పట్టుకొని విచారించారు. వీరు గ్రామాల్లోనూ చోరీలు చేసిన విషయం బయటపడింది. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న గణేశ్‌ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-11T05:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising