ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువు బస్తాలో ఇసుక.. రైతు షాక్

ABN, First Publish Date - 2021-08-10T22:25:31+05:30

వికారాబాద్ : పొలానికి ఎరువు తెచ్చిన రైతు.. అందులో ఇసుక చూసి షాక్‌ అయ్యాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ : పొలానికి ఎరువు తెచ్చిన రైతు.. అందులో ఇసుక చూసి షాక్‌ అయ్యాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  పోతిరెడ్డి పల్లికి చెందిన రైతు బాబియా నాయక్ పొలం సాగుకు..  బుర్లాపూర్‌లోని ఓ ఫెర్టిలైజర్ షాపు నంచి కిసాన్ కంపెనీకి చెందిన 9బస్తాల డీఏపీ ఎరువు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాక విప్పి చూస్తే అందులో ఇసుక దర్శనమిచ్చింది. ఒక్కో బస్తాలో సుమారు 4, 5 కిలోల ఇసుక ఉందని రైతు వాపోయాడు. గతంలోనూ ఇదే షాపులో నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Updated Date - 2021-08-10T22:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising