ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొసైటీల ద్వారా రైతులకు విరివిగా రుణాలు

ABN, First Publish Date - 2021-12-07T05:33:07+05:30

సొసైటీల ద్వారా రైతులకు విరివిగా రుణాలు

రైతులకు దీర్ఘకాలిక రుణాల చెక్కులను పంపిణీ చేస్తున్న చైర్మన్‌ సతీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌: సొసైటీల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తున్నట్లు మల్కారం పీఎ్‌ససీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీష్‌ అన్నారు. పీఎ్‌ససీఎస్‌ కార్యాలయంలో సోమవారం ముగ్గురు రైతులకు రూ.13.13 లక్షల దీర్ఘకాలిక రుణాలు మంజూరుచేసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏవో కవిత, వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 16మంది రైతుల నుంచి 538 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. ఈవో నర్సింహులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising