ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేపీతోనే తెలంగాణ అభివృద్ధి

ABN, First Publish Date - 2021-06-17T05:41:46+05:30

జేపీతోనే తెలంగాణ అభివృద్ధి

ఈటల రాజేందర్‌కు మోదీ చిత్ర పటాన్ని బహూకరిస్తున్ననాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌: భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రంరెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మాజీ మం త్రి ఈటల రాజేందర్‌ను శామీర్‌పేట సమీపంలోని ఆయన నివాసంలో కలి సి పీఎం మోదీ చిత్రపటాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌ చేరికను స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉన్నదని, అందులోనూ చిన్నమ్మ దివ ంగత సుష్మాస్వరాజ్‌ ప్రత్యేకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

Updated Date - 2021-06-17T05:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising