ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి రైతుల ధర్నా

ABN, First Publish Date - 2021-01-20T06:10:13+05:30

పత్తి రైతుల ధర్నా

పూడూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పత్తిని పోసి ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూరు: ఆన్‌లైన్‌లో లేని పత్తిని కొనలేమని అధికారులు చెప్తుండటంతో పూడూరు మండలం కెరవెళ్ళి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గత నాలుగేళ్ళుగా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. రైతులు పంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునేలా చూడకుండా ఇలా నిలిపివేయడం ఏమిటని రైతులు అధికారులను, తహసీల్దార్‌ను నిలదీశారు. పంటను కొనుగోలు చేసేలా చూస్తామని తహసీల్దార్‌ కిరణ్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2021-01-20T06:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising