ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయం సాధించాలి

ABN, First Publish Date - 2021-02-23T04:53:27+05:30

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ

కేసీఆర్‌, సురభివాణి దేవిలతో ఉమ్మడిరంగారెడ్డి జిల్లా నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలి
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులకు సీఎం సూచన


ఆమనగల్లు : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభివాణి దేవి విజయానికి కలిసి కట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. సోమవారం ప్రగతి భవనంలో సురభివాణి దేవికి బీ-ఫామ్‌ అందజేసిన సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్‌పర్సన్‌, తదితర ప్రజాప్రతినిధులను ఆమెకు పరిచయం చేశారు. 



Updated Date - 2021-02-23T04:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising