ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vikarabadలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

ABN, First Publish Date - 2021-09-03T18:24:41+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చిట్టంపల్లి గేట్ నుండి బండి పాదయాత్ర ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన  ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం చిట్టంపల్లి గేట్ నుండి బండి పాదయాత్ర ప్రారంభమైంది. చిట్టంపల్లి గేట్ నుండి మన్నెగూడ క్రాస్ రోడ్, వెంకేపల్లి చౌరస్తా, మన్నెగూడ మీదుగా వికారాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. బండి వెంట పాదయాత్రలో డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. మన్నెగూడ వద్ద బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. ఏడో రోజు మొత్తం 12 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి వికారాబాద్ సమీపంలోని సాయి డెంటల్ హాస్పిటల్‌లో  బండి సంజయ్ బస చేయనున్నారు. 

Updated Date - 2021-09-03T18:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising