ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఉనికిని చాటిన భగవద్గీత

ABN, First Publish Date - 2021-11-22T05:27:24+05:30

దేశ ఉనికిని చాటిన భగవద్గీత

వికారాబాద్‌లో భగవద్గీత ర్యాలీ నిర్వహిస్తున్న వీహెచ్‌పీ నాయకులు, పట్టణ ప్రముఖులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి ముడుపు యాదగిరిరెడ్డి

వికారాబాద్‌: ప్రపంచంలో భారతదేశ ఉనికికి చాటి చెప్పినది భగవద్గీత అని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి ముడుపు యాదగిరిరెడ్డి అన్నారు. డిసెంబర్‌ 14న తలపెట్టిన లక్ష దీపారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన భగవద్గీత ప్రచార రథం ద్వారా ఆదివారం వికారాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆల యం నుంచి హనుమాన్‌ మందిరం వరకు ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిమనిషి జీవితంలో ఎలా ఉండాలని నేర్పేది భగవద్గీత అన్నారు. గీతనేర్చుకో తలరాత మార్చుకో అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా వారికి భగవద్గీ బహూకరణ ఇవ్వడం జరుగుతోందని, ప్రపంచ దేశాలనుంచి భగవద్గీతకు అంత ఆదరణ లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌, మహిళా రాష్ట్ర నాయకురాలు శ్రీలత, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T05:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising